భారత్ కు వేడి గాలుల ముప్పు..
- October 07, 2018
తీవ్రమైన వేడి గాలుల ప్రభావాన్ని భారత్ మరోసారి చవిచూసే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్(ఐపీసీసీ) హెచ్చరించింది. 2015లో మాదిరి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇవాళ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో ప్రస్తావించిన అంశాలపై చేపట్టాల్సిన నివారణ చర్యల గురించి డిసెంబర్ లో జరిగే కటోయిసీ వాతావరణ సదస్సులో చర్చించనున్నారు. వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఐపీసీసీ కోరింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







