భారత్ కు వేడి గాలుల ముప్పు..
- October 07, 2018
తీవ్రమైన వేడి గాలుల ప్రభావాన్ని భారత్ మరోసారి చవిచూసే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్(ఐపీసీసీ) హెచ్చరించింది. 2015లో మాదిరి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇవాళ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో ప్రస్తావించిన అంశాలపై చేపట్టాల్సిన నివారణ చర్యల గురించి డిసెంబర్ లో జరిగే కటోయిసీ వాతావరణ సదస్సులో చర్చించనున్నారు. వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఐపీసీసీ కోరింది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







