డీఆర్డీవోలో పనిచేస్తున్న పాక్ ఏజెంట్ అరెస్ట్
- October 08, 2018
భారతీయ రక్షణ సంస్థలో మరో అతిపెద్ద పొరపాటు వెలుగు చూసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న డీఆర్డీవో యూనిట్ లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చెందిన ఒక ఏజెంట్ ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఏజెంట్ బ్రహ్మోస్ యూనిట్ లో పని చేసేవాడు. ఈ గూఢచారి డీఆర్డీవోకి చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై నాగ్ పూర్ పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు యూపీ ఏటీఎస్ ఈ ఉదయం నాగ్ పూర్ లో మరో ఏజెన్సీతో కలిసి ఈ గూఢచారిని అరెస్ట్ చేసింది. ఈ ఏజెంట్ పేరు నిశాంత్ అగర్వాల్ అని తెలుస్తోంది. ఇతను నాగ్ పూర్ లోని డీఆర్డీవో యూనిట్ లో చాలా కాలంగా పని చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







