అక్టోబర్ 19న ఇండియన్ ప్రాపర్టీ షో
- October 08, 2018
బహ్రెయిన్ కింగ్డమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాపర్టీ షో, ఈసారి తొమ్మిదవ ఎడిషన్గా బహ్రెయిన్ ముంగిట వాలనుంది. అక్టోబర్ 19, 20 తేదీల్లో గోల్డెన్ టులిప్ వద్ద ఈ ఈవెంట్ జరగనుంది. కేరళకు చెందిన గాల్యూర్ అండ్ ప్రొప్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తోంది. దేశానికి చెందిన టాప్ బిల్డర్స్ ఈ వేదికపై తమ ప్రాజెక్టుల వివరాల్ని తెలియజేస్తారు. గత కొన్నేళ్ళుగా ఈ ప్రాపర్టీ షోకి మంచి స్పందన లభిస్తోంది. బహ్రెయిన్లో నివసిస్తోన్న వలసదారులు, ఇండియాలో సొంత ఇల్లు సమకూర్చుకోవడానికి ఈ ఈవెంట్ని గొప్ప వేదికగా మార్చుకుంటూ వస్తున్నారు. పలు రకాలైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఫైనాన్సింగ్ సోర్సెస్, కన్సల్టేషన్స్ మరియు లీగల్ క్వరీస్ పరిష్కారం.. వంటివన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి, ఈ ప్రాపర్టీ షోలో పొందుపరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







