240 మంది వలసదారుల అరెస్ట్
- October 08, 2018
మస్కట్: మొత్తం 239 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అల్ దహిరాహ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ ఈ అరెస్టులు చేయడం జరిగింది. 64 ఫెసిలిటీస్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవాటిపై చర్యలు ఈసుకోవడం జరిగిందనీ, ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అధికారులు. ఇదిలా వుంటే, గత సెప్టెంబర్లో లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 97 జాబ్ వేకెన్సీలను రిజిస్టర్ చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







