టైల్ మానుఫ్యాక్చరర్కి జైలు, జరీమానా
- October 08, 2018
మస్కట్: ఒమన్లో ఓ ఇండస్ట్రియల్ టైల్ ఫ్యాక్టరీ ఓనర్కి పది రోజుల జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింఇ న్యాయస్థానం. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. బురైమిలోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ నిందితుడికి ఈ శిక్ష విధించింది. కన్స్యుమర్ ఒకరు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు కాగా, విచారణలో బాధితుడి ఆరోపణలు నిజమని తేలింది. ఒప్పందం ప్రకారం అందించాల్సిన టైల్స్లో ఒప్పందం మేరకు క్వాలిటీ లేదని తేలింది. దీంతో నిందితుడిపై ఆరోపణలు నిజమని తేల్చిన న్యాయస్థానం నిందితుడికి జరీమానా, జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







