టైల్ మానుఫ్యాక్చరర్కి జైలు, జరీమానా
- October 08, 2018
మస్కట్: ఒమన్లో ఓ ఇండస్ట్రియల్ టైల్ ఫ్యాక్టరీ ఓనర్కి పది రోజుల జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింఇ న్యాయస్థానం. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. బురైమిలోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ నిందితుడికి ఈ శిక్ష విధించింది. కన్స్యుమర్ ఒకరు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు కాగా, విచారణలో బాధితుడి ఆరోపణలు నిజమని తేలింది. ఒప్పందం ప్రకారం అందించాల్సిన టైల్స్లో ఒప్పందం మేరకు క్వాలిటీ లేదని తేలింది. దీంతో నిందితుడిపై ఆరోపణలు నిజమని తేల్చిన న్యాయస్థానం నిందితుడికి జరీమానా, జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







