అక్టోబర్ 11న మెడికల్ సింపోజియం
- October 10, 2018బహ్రెయిన్: క్యాన్సర్ కేర్ గ్రూప్ (సిసిజి), కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ), ఏస్టర్ మెడిసిటీ మరియు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ (కెఎంయుహెచ్)తో కలిసి మెడికల్ సంపోజియమ్ని అక్టోబర్ 11న నిర్వహించనుంది. వికెఎల్ ఆడిటోరియంలో ఈ సింపోజియం జరుగుతుంది. సిసిజి ప్రెసిడెంట్ డాక్టర్ పివి చెరియాన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ బహ్రెయిన్ కింగ్డమ్లోని రెసిడెంట్స్ అందర్నీ ఆహ్వానిస్తోందని అన్నారు. ముందు వచ్చినవారికి.. అనే ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పార్టిసిపేట్ చేసినవారికి సర్టిఫికెట్లు, ప్రివిలేజ్ కార్డులను ఏస్టర్ నుంచి అందుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?