లుబాన్ సైక్లోన్: స్కూళ్ళు షెల్టర్లుగా మార్పు
- October 12, 2018
మస్కట్: లుబాన్ తుపాను సమీపిస్తుండడంతో, వెస్టర్న్ దోఫార్లో అధికారులు, ఎనిమిది స్కూళ్ళను షెల్టర్లుగా మార్చారు. ఈ విషయాన్ని నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షం కురవనుండడం, పెనుగాలులు వీచే అవకాశం వుండడంతో లోతట్టు ప్రాంతాల్లోనివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వారికి పక్కా భవనాల్ని షెల్టర్లుగా ఉపయోగించబోతున్నారు. విలాయత్ ఆఫ్ రోకెట్, విలాయత్ ధాల్కట్ మధ్య షెల్టర్లను ఏర్పాటు చేశారు. హోరూన్, షిర్షీత్, షాబ్ అసీబ్, అర్దీత్, అజ్దరూట్ స్కూళ్ళను షెల్టర్లుగా మార్చడం జరిగింది. గురువారం నుంచి గవర్నరేట్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు లుబాన్ తుపాను నేపథ్యంలో. వాటిని పౌరులు, నివాసితులకు షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







