ఎన్టీఆర్ బయోపిక్కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్...
- October 12, 2018ఎన్టీఆర్ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ బయోపిక్లో తొలి భాగాన్ని 2019 జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ బయోపిక్ పై సంచలన ప్రకటన చేశారు. దసరా తర్వాతి రోజు తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారని వర్మ తెలిపారు.
* లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ
* దసరా తర్వాతి రోజు తిరుపతిలో వివరాలు ప్రకటిస్తానన్న వర్మ
* ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారన్న వర్మ
తాజా వార్తలు
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు