ఎన్టీఆర్ బయోపిక్కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్...
- October 12, 2018
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ బయోపిక్లో తొలి భాగాన్ని 2019 జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ బయోపిక్ పై సంచలన ప్రకటన చేశారు. దసరా తర్వాతి రోజు తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారని వర్మ తెలిపారు.
* లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ
* దసరా తర్వాతి రోజు తిరుపతిలో వివరాలు ప్రకటిస్తానన్న వర్మ
* ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారన్న వర్మ
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి