16 మంది ఆసియన్లకు జైలు శిక్ష
- October 12, 2018
బహ్రెయిన్:కేబుల్ దొంగతనం కేసులో 16 మంది ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన కేబుల్స్ని దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్, ఈ కేసును ఛేదించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







