16 మంది ఆసియన్లకు జైలు శిక్ష
- October 12, 2018
బహ్రెయిన్:కేబుల్ దొంగతనం కేసులో 16 మంది ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన కేబుల్స్ని దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్, ఈ కేసును ఛేదించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి