16 మంది ఆసియన్లకు జైలు శిక్ష
- October 12, 2018
బహ్రెయిన్:కేబుల్ దొంగతనం కేసులో 16 మంది ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన కేబుల్స్ని దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్, ఈ కేసును ఛేదించింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







