480 అక్రమ వలసదారుల అరెస్ట్
- October 15, 2018మస్కట్: లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను 480 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అలాగే, ఇదే కేసులో మరో 489 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. వారం రోజుల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్ ఆపరేషన్స్ ద్వారా, ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారుల వీక్లీ రిపోర్ట్ ఈ గణాంకాల్ని వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి 18 మధ్య ఈ అరెస్టులు, డిపోర్టేషన్ జరిగాయి. క్యాపిటల్ అయిన మస్కట్లో అత్యధికంగా 118 అరెస్టులు జరగగా, దఖ్లియా గవర్నరేట్లో 116 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టయినవారికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్లోని సంబంధిత అధికార వర్గాలు, తదుపరి చర్యలను చేపట్టనున్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు