ఆ ఛానళ్లకు గీతామాధురి వార్నింగ్
- October 16, 2018
సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్2లో రన్నరప్గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్ చానెళ్లపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. కొంతకాలంగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. పలు యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను తీసివేయడానికి, వారికీ కొంత సమయం ఇస్తున్నానని..లేదంటే యూట్యూబ్ చానెళ్ల మీద కొద్ది రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.’మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ ఓ సందేశం షేర్ చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి