లాభాల బాటలో ఇన్ఫోసిస్
- October 16, 2018
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుత ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీ రూ. 4110 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మార్కెట్ విశ్లేషకులు రూ. 4048 కోట్లు అంచనా వేశారు. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 20,609 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యాపారంలో డిజిటల్ విభాగం వాటా 31 శాతానికి చేరినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 22 శాతం నుంచి 24 శాతం వరకు ఉండొచ్చని ఇన్ఫోసిస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!