జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది
- October 17, 2018
సౌదీ అసమ్మతివాద జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. టర్కీలోని సౌదీ కాన్సలేట్ లోపలికి వెళ్లినవాడు మళ్లీ అఖండంగా బయటకు రాలేదు. లోపలే చంపేశారని దాదాపుగా ఖరారైంది. ఖషోగ్గీ చేతికున్న యాపిల్ వాచ్ కాన్సలేట్ లోపల జరిగిన ఘోరమైన తతంగాన్ని రికార్డు చేసిందని అంటున్నారు. సౌదీ నుంచి ప్రత్యేక విమానాల్లో టర్కీకి వచ్చిన 15 మంది టీమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఓ పత్రిక తెలిపింది. ముందుగా ఖషోగ్గీ వేళ్లు నరికారు. అలా చిత్రవధలో భాగంగా పలు భాగాలను తెగ్గోసిన తర్వాత చివరకు తల నరికేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







