యూఏఈ కొత్త వీసా సిస్టమ్ అక్టోబర్ 21 నుంచి
- October 17, 2018యూఏఈ వీసా సిస్టమ్లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో పలు క్యాబినెట్ డెసిషన్స్ ఇప్లిమెంట్ కానున్నాయి. విడో లేదా డైవోర్సీ మహిళ, ఆమె పిల్లలకు ఏడాదిపాటు రెసిడెన్సీ వీసాని పొడిగించడం ఇందులో మొదటి అంశం. తల్లిదండ్రులు స్పాన్సర్ చేసే విద్యార్థులకు యూనివర్సిటీ లేదా సెకెండరీ స్కూల్ ఇయర్స్ దాటాక రెసిడెన్సీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం రెండోది. విజిట్ లేదా టూరిజం ఎంట్రీ పర్మిట్ గడువు తీరిన విజిటర్స్కి కొత్త విజిట్ వీసాని మంజూరు చేయడం మూడో అంశం.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..