యూఏఈ కొత్త వీసా సిస్టమ్ అక్టోబర్ 21 నుంచి
- October 17, 2018
యూఏఈ వీసా సిస్టమ్లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో పలు క్యాబినెట్ డెసిషన్స్ ఇప్లిమెంట్ కానున్నాయి. విడో లేదా డైవోర్సీ మహిళ, ఆమె పిల్లలకు ఏడాదిపాటు రెసిడెన్సీ వీసాని పొడిగించడం ఇందులో మొదటి అంశం. తల్లిదండ్రులు స్పాన్సర్ చేసే విద్యార్థులకు యూనివర్సిటీ లేదా సెకెండరీ స్కూల్ ఇయర్స్ దాటాక రెసిడెన్సీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం రెండోది. విజిట్ లేదా టూరిజం ఎంట్రీ పర్మిట్ గడువు తీరిన విజిటర్స్కి కొత్త విజిట్ వీసాని మంజూరు చేయడం మూడో అంశం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







