యూఏఈ కొత్త వీసా సిస్టమ్ అక్టోబర్ 21 నుంచి
- October 17, 2018
యూఏఈ వీసా సిస్టమ్లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో పలు క్యాబినెట్ డెసిషన్స్ ఇప్లిమెంట్ కానున్నాయి. విడో లేదా డైవోర్సీ మహిళ, ఆమె పిల్లలకు ఏడాదిపాటు రెసిడెన్సీ వీసాని పొడిగించడం ఇందులో మొదటి అంశం. తల్లిదండ్రులు స్పాన్సర్ చేసే విద్యార్థులకు యూనివర్సిటీ లేదా సెకెండరీ స్కూల్ ఇయర్స్ దాటాక రెసిడెన్సీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం రెండోది. విజిట్ లేదా టూరిజం ఎంట్రీ పర్మిట్ గడువు తీరిన విజిటర్స్కి కొత్త విజిట్ వీసాని మంజూరు చేయడం మూడో అంశం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







