షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోదీ
- October 19, 2018
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ షిర్డీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయిబాబాను ప్రధాని మోదీ, గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షిర్డీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణం) పథకం లబ్దిదారులకు మోదీ తాళంచెవులు అందజేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్పూర్, నందూర్బార్ మరియు సోలాపూర్కు చెందిన లబ్దిదారులతో మోదీ ముచ్చటించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!