షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోదీ
- October 19, 2018
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ షిర్డీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయిబాబాను ప్రధాని మోదీ, గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షిర్డీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణం) పథకం లబ్దిదారులకు మోదీ తాళంచెవులు అందజేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్పూర్, నందూర్బార్ మరియు సోలాపూర్కు చెందిన లబ్దిదారులతో మోదీ ముచ్చటించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







