షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోదీ
- October 19, 2018
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ షిర్డీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయిబాబాను ప్రధాని మోదీ, గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షిర్డీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణం) పథకం లబ్దిదారులకు మోదీ తాళంచెవులు అందజేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్పూర్, నందూర్బార్ మరియు సోలాపూర్కు చెందిన లబ్దిదారులతో మోదీ ముచ్చటించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







