షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోదీ
- October 19, 2018
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ షిర్డీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయిబాబాను ప్రధాని మోదీ, గవర్నర్ విద్యాసాగర్రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షిర్డీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణం) పథకం లబ్దిదారులకు మోదీ తాళంచెవులు అందజేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్పూర్, నందూర్బార్ మరియు సోలాపూర్కు చెందిన లబ్దిదారులతో మోదీ ముచ్చటించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







