వలసదారుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- October 19, 2018
మస్కట్: ఆసియా జాతీయుడి హత్య కేసులో ముగ్గుర్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - దోఫార్ పోలీస్ అరెస్ట్ చేసింది. అల్ వుస్తా పోలీస్ సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. నిందితులు, ఒకర్ని హత్య చేయగా, మరొకర్ని తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని విలాయత్ ఆఫ్ హైమాలో అరెస్ట్ చేయగా, మరొకర్ని విలాయత్ ఆఫ్ తుమరైత్లో అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. గాయపడ్డ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







