వలసదారుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- October 19, 2018
మస్కట్: ఆసియా జాతీయుడి హత్య కేసులో ముగ్గుర్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - దోఫార్ పోలీస్ అరెస్ట్ చేసింది. అల్ వుస్తా పోలీస్ సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. నిందితులు, ఒకర్ని హత్య చేయగా, మరొకర్ని తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని విలాయత్ ఆఫ్ హైమాలో అరెస్ట్ చేయగా, మరొకర్ని విలాయత్ ఆఫ్ తుమరైత్లో అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. గాయపడ్డ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







