వలసదారుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- October 19, 2018
మస్కట్: ఆసియా జాతీయుడి హత్య కేసులో ముగ్గుర్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - దోఫార్ పోలీస్ అరెస్ట్ చేసింది. అల్ వుస్తా పోలీస్ సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. నిందితులు, ఒకర్ని హత్య చేయగా, మరొకర్ని తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని విలాయత్ ఆఫ్ హైమాలో అరెస్ట్ చేయగా, మరొకర్ని విలాయత్ ఆఫ్ తుమరైత్లో అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. గాయపడ్డ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!