వలసదారుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- October 19, 2018
మస్కట్: ఆసియా జాతీయుడి హత్య కేసులో ముగ్గుర్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - దోఫార్ పోలీస్ అరెస్ట్ చేసింది. అల్ వుస్తా పోలీస్ సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. నిందితులు, ఒకర్ని హత్య చేయగా, మరొకర్ని తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని విలాయత్ ఆఫ్ హైమాలో అరెస్ట్ చేయగా, మరొకర్ని విలాయత్ ఆఫ్ తుమరైత్లో అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. గాయపడ్డ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







