డ్యామేజ్ కారు: వినియోగదారుడికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్
- October 19, 2018
మస్కట్: డెలివరీ సందర్భంగా వాహనానికి డ్యామేజ్ కావడంతో వినియోగదారుడు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్గా లభించింది. పిఎసిపి అథారిటీస్, వాహన డీలర్కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలూ సెటిల్మెంట్కి ముందుకొచ్చాయి. మొత్తం 10,058 ఒమన్ రియాల్స్ తిరిగి ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది డీలర్షిప్ సంస్థ. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులో ఏమైనా సమస్యలుంటే, దాన్ని మార్చుకునేందుకు, ఉచితంగా రిపెయిర్ చేయించుకునేందుకు, డబ్బులు తిరిగి తీసుకునేందుకు వీలుగా ఆర్టికల్ 25 కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







