డ్యామేజ్ కారు: వినియోగదారుడికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్
- October 19, 2018
మస్కట్: డెలివరీ సందర్భంగా వాహనానికి డ్యామేజ్ కావడంతో వినియోగదారుడు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్గా లభించింది. పిఎసిపి అథారిటీస్, వాహన డీలర్కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలూ సెటిల్మెంట్కి ముందుకొచ్చాయి. మొత్తం 10,058 ఒమన్ రియాల్స్ తిరిగి ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది డీలర్షిప్ సంస్థ. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులో ఏమైనా సమస్యలుంటే, దాన్ని మార్చుకునేందుకు, ఉచితంగా రిపెయిర్ చేయించుకునేందుకు, డబ్బులు తిరిగి తీసుకునేందుకు వీలుగా ఆర్టికల్ 25 కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







