డ్యామేజ్ కారు: వినియోగదారుడికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్
- October 19, 2018
మస్కట్: డెలివరీ సందర్భంగా వాహనానికి డ్యామేజ్ కావడంతో వినియోగదారుడు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్గా లభించింది. పిఎసిపి అథారిటీస్, వాహన డీలర్కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలూ సెటిల్మెంట్కి ముందుకొచ్చాయి. మొత్తం 10,058 ఒమన్ రియాల్స్ తిరిగి ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది డీలర్షిప్ సంస్థ. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులో ఏమైనా సమస్యలుంటే, దాన్ని మార్చుకునేందుకు, ఉచితంగా రిపెయిర్ చేయించుకునేందుకు, డబ్బులు తిరిగి తీసుకునేందుకు వీలుగా ఆర్టికల్ 25 కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







