ఖషోగ్గి కౌన్సులేట్ లోనే చనిపోయారు : సౌదీ
- October 19, 2018
సౌదీ అరేబియా:వివాదాస్పదంగా మారిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి అదృశ్యం కేసులో సౌదీ అరేబియా ప్రభుత్వం పెదవి విప్పింది. ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్యకార్యాలయంలోనే ఖషోగ్గి మరణించినట్లు వెల్లడించింది. కౌన్సులేట్లో జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ టీవీ వెల్లడించింది. ఈ ఘటనలో సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేసారు. అక్టోబర్ 2న సౌదీ కౌన్సులేట్కు వెళ్ళిన ఖషోగ్గి ఆ తర్వాత ఆయన ఆచూకీ చిక్కలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







