బహ్రెయిన్లో యూత్ ఎంటర్ప్రెన్యూరియల్ ఇనీషియేటివ్ ప్రారంభం
- October 20, 2018బహ్రెయిన్: యూత్ ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ బహ్రెయిన్లో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ యువత తమ ఎంటర్ప్రెన్యూరియల్ యాస్పిరేషన్స్కి కార్యరూపం ఇచ్చేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. మనామా ఎంటర్ప్ఎన్యూర్షిప్ వీక్ (ఎంఇఈ) ఈవెంట్స్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనీషియేటివ్లో వర్క్ షాప్ ప్రధాన ఆకర్షణగా వుంటోంది. ఓ బిజినెస్ మరియు కమ్యూనిటీ లీడర్తో కూడిన పార్టిసిపెంట్కి ఏడాది మెంటార్షిప్ ప్రోగ్రామ్ని ఈ ఇనీషియేటివ్లో పొందుపర్చారు. ఎంఇడబ్ల్యు ఈవెంట్స్, షేక్ హఙషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా (క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్) నేతృత్వంలో అక్టోబర్ 21 నుంచి 25 వరకు జరుగుతాయి. ఈ ఇనీషియేటివ్ కో ఫౌండర్ మొహమ్మద్ అల్ హదాద్ మాట్లాడుతూ, బహ్రెయినీ యువతలో టాలెంట్ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. బహ్రెయిన్ విజన్ 2030 చేరుకునేందుకు ఇదొక ప్రత్యేక కార్యక్రమం కాబోతోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!