రెయినీ సీజన్: ఈ ఉల్లంఘనకి 800 దిర్హామ్ల జరీమానా
- October 20, 2018యూఏఈలో మోటరిస్టులకు అబుదాబీ పోలీసులు ఫ్రెండ్లీ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆ ఫ్రెండ్లీ వార్నింగ్ ఏంటంటే, రెయినీ సీజన్లో వాహనాల్ని నడిపేవారు ఫోన్లలో వీడియో షూట్ చేయకూడదు. అలా చేస్తే, వారితోపాటు ఇతరులూ ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుంది. ఆర్టికల్ 32 - ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు 800 దిర్హామ్ల జరీమానా, 4 ట్రాఫిక్ పాయింట్స్ ఎదురవుతాయి. సో, వాహనాల్ని నడిపేవారు ఈ రెయినీ సీజన్లో మరింత అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్