ఏపిలో రౌడీ అనే వాడు ఉండకూడదు.. – చంద్రబాబు
- October 21, 2018
రాజకీయ ముసుగులో విధ్వంసాలకు, దాడులకు దిగే వాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా అరాచకాలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేయాలన్నదే తన టార్గెట్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో ప్రభుతవ ఉద్యోగులంతా పండగలను సైతం పక్కకుపెట్టి పనిచేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి