చారిటీ బాక్స్ దొంగకి జైలు శిక్ష
- October 21, 2018
మస్కట్: మాస్క్లోని ఛారిటీ బాక్స్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. ఇజ్కిలోని న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతోపాటు నిందితుడు, నెలలో అన్ని శుక్రవారాలూ మూడు గంటలపాటు మసీదులో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మాస్క్ని పరిశుభ్రంగా వుంచడం కూడా ఇందులో భాగం. ఇలాంటి శిక్షను విధించడం దేశంలో ఇదే తొలిసారి. మాస్క్ నిర్వాహకులు, దొంగతనం గురించి ఫిర్యాదు చేయడంతో నిందితుడి బాగోతం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడ్ని నేరస్తుడిగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!