చారిటీ బాక్స్ దొంగకి జైలు శిక్ష
- October 21, 2018
మస్కట్: మాస్క్లోని ఛారిటీ బాక్స్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. ఇజ్కిలోని న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతోపాటు నిందితుడు, నెలలో అన్ని శుక్రవారాలూ మూడు గంటలపాటు మసీదులో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మాస్క్ని పరిశుభ్రంగా వుంచడం కూడా ఇందులో భాగం. ఇలాంటి శిక్షను విధించడం దేశంలో ఇదే తొలిసారి. మాస్క్ నిర్వాహకులు, దొంగతనం గురించి ఫిర్యాదు చేయడంతో నిందితుడి బాగోతం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడ్ని నేరస్తుడిగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







