పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే 1,50,000 దిర్హామ్లు గెల్చుకునే అవకాశం దక్కొచ్చు
- October 22, 2018
దుబాయ్:దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే అరుదైన అద్భుతమైన బహుమతి పొందొచ్చు. 1,50,000 దిర్హామ్ల విలువైన బహుమతులు ఎదురుచూస్తున్నాయి ప్రయాణీకుల కోసం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) 9వ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే. మొత్తం ఐదుగురికి 100,000 దిర్హామ్లు గెల్చుకునే అవకాశం వుండగా, ఇందులో ఒక బహుమతిని పర్సన్ ఆఫ్ డిటర్మినేషన్కి కేటాయించారు. 50,000 విలువైన బహుమతులు ఆర్టిఎకి చెందిన వినియోగదారులకు అందిస్తారు. దీనికి అదనంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే, ఎన్ఓఎల్ ప్లస్లో పాయింట్లు ట్రిపుల్ అవుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!