పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే 1,50,000 దిర్హామ్లు గెల్చుకునే అవకాశం దక్కొచ్చు
- October 22, 2018
దుబాయ్:దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే అరుదైన అద్భుతమైన బహుమతి పొందొచ్చు. 1,50,000 దిర్హామ్ల విలువైన బహుమతులు ఎదురుచూస్తున్నాయి ప్రయాణీకుల కోసం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) 9వ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే. మొత్తం ఐదుగురికి 100,000 దిర్హామ్లు గెల్చుకునే అవకాశం వుండగా, ఇందులో ఒక బహుమతిని పర్సన్ ఆఫ్ డిటర్మినేషన్కి కేటాయించారు. 50,000 విలువైన బహుమతులు ఆర్టిఎకి చెందిన వినియోగదారులకు అందిస్తారు. దీనికి అదనంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే, ఎన్ఓఎల్ ప్లస్లో పాయింట్లు ట్రిపుల్ అవుతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







