పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే 1,50,000 దిర్హామ్లు గెల్చుకునే అవకాశం దక్కొచ్చు
- October 22, 2018
దుబాయ్:దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే అరుదైన అద్భుతమైన బహుమతి పొందొచ్చు. 1,50,000 దిర్హామ్ల విలువైన బహుమతులు ఎదురుచూస్తున్నాయి ప్రయాణీకుల కోసం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) 9వ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే. మొత్తం ఐదుగురికి 100,000 దిర్హామ్లు గెల్చుకునే అవకాశం వుండగా, ఇందులో ఒక బహుమతిని పర్సన్ ఆఫ్ డిటర్మినేషన్కి కేటాయించారు. 50,000 విలువైన బహుమతులు ఆర్టిఎకి చెందిన వినియోగదారులకు అందిస్తారు. దీనికి అదనంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తే, ఎన్ఓఎల్ ప్లస్లో పాయింట్లు ట్రిపుల్ అవుతాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







