కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
- October 22, 2018
మస్కట్: రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అల్ వుస్తా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గాయపడ్డవారిని అల్ జజెర్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 కేసులు ఎల్లో అనీ, ఓ కేసు గ్రీన్ అనీ అధికారులు వివరించారు. నాలుగు కేసుల్ని సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్కి తరలించినట్లు డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!