కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
- October 22, 2018
మస్కట్: రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అల్ వుస్తా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గాయపడ్డవారిని అల్ జజెర్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 కేసులు ఎల్లో అనీ, ఓ కేసు గ్రీన్ అనీ అధికారులు వివరించారు. నాలుగు కేసుల్ని సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్కి తరలించినట్లు డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







