కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
- October 22, 2018
మస్కట్: రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అల్ వుస్తా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గాయపడ్డవారిని అల్ జజెర్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 కేసులు ఎల్లో అనీ, ఓ కేసు గ్రీన్ అనీ అధికారులు వివరించారు. నాలుగు కేసుల్ని సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్కి తరలించినట్లు డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు







