కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
- October 22, 2018
మస్కట్: రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అల్ వుస్తా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గాయపడ్డవారిని అల్ జజెర్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 కేసులు ఎల్లో అనీ, ఓ కేసు గ్రీన్ అనీ అధికారులు వివరించారు. నాలుగు కేసుల్ని సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్కి తరలించినట్లు డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







