ముంబై తీరంలో పడవ బోల్తా..
- October 24, 2018
ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీరంలో పడవబోల్తా పడడంతో 25 మంది గల్లంతయ్యారు. పడవలో పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటునేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు. శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
--ముంబై తీరంలో పడవబోల్తా
--పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటు నేవీ, కోస్టు గార్డు అధికారులు.
--శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన.
--నేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు.
--శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
--శివాజీ మహరాజ్ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన
--రెండు స్పీడు బోట్లలో పనుల పరిశీలనకు వెళ్తుండగా ఘటన
--సముద్రంలో ఎవరూ మునిగి పోలేదని చెబుతున్న పోలీసులు
--ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన కోస్టుగార్డు సిబ్బంది
--సముద్రంలో పడవకు రాళ్లు తగిలి ఇద్దరు సముద్రంలో పడిపోయినట్టు సమాచారం
--బోట్ లో ముగ్గురు మునిగిపోగా ఇద్దరినీ కాపాడినట్టు తెలుస్తోంది
--మహారాష్ట్ర సీఎస్ పేరు దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ పటేల్
--ముగ్గురు మునిగిపోగా ఇద్దరిని కాపాడినట్లు నేవీ అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్