40మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- October 24, 2018
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరం కాంగ్రెస్ పార్టీ 40మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది. నార్త్ ఇండియా లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరం. ఈసారి కూడా గెలుపు జెండా ఎగురవేయాలని పకడ్బందీగా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసింది. మిజోరం కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన లిస్టులో 40 మంది ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తణ్హాల ఛాంపై సౌత్ సీట్ నుంచి పోటీ చేస్తుండగా.. అసెంబ్లీ స్పీకర్ హైపెయ్ పాలక్ బరిలో ఉన్నారు. నవంబర్ 28న ఒకే దశలో జరిగే మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







