40మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- October 24, 2018
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరం కాంగ్రెస్ పార్టీ 40మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది. నార్త్ ఇండియా లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరం. ఈసారి కూడా గెలుపు జెండా ఎగురవేయాలని పకడ్బందీగా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసింది. మిజోరం కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన లిస్టులో 40 మంది ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తణ్హాల ఛాంపై సౌత్ సీట్ నుంచి పోటీ చేస్తుండగా.. అసెంబ్లీ స్పీకర్ హైపెయ్ పాలక్ బరిలో ఉన్నారు. నవంబర్ 28న ఒకే దశలో జరిగే మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







