40మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

- October 24, 2018 , by Maagulf
40మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరం కాంగ్రెస్ పార్టీ 40మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది. నార్త్ ఇండియా లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరం. ఈసారి కూడా గెలుపు జెండా ఎగురవేయాలని పకడ్బందీగా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసింది. మిజోరం కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన లిస్టులో 40 మంది ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తణ్హాల ఛాంపై సౌత్ సీట్ నుంచి పోటీ చేస్తుండగా.. అసెంబ్లీ స్పీకర్ హైపెయ్ పాలక్ బరిలో ఉన్నారు. నవంబర్ 28న ఒకే దశలో జరిగే మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెల్లడి కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com