40మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- October 24, 2018
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరం కాంగ్రెస్ పార్టీ 40మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది. నార్త్ ఇండియా లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరం. ఈసారి కూడా గెలుపు జెండా ఎగురవేయాలని పకడ్బందీగా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసింది. మిజోరం కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన లిస్టులో 40 మంది ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తణ్హాల ఛాంపై సౌత్ సీట్ నుంచి పోటీ చేస్తుండగా.. అసెంబ్లీ స్పీకర్ హైపెయ్ పాలక్ బరిలో ఉన్నారు. నవంబర్ 28న ఒకే దశలో జరిగే మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







