సౌదీ అధికారుల, మంత్రుల వీసాలు రద్దు!
- October 25, 2018
ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు, దివంగత జమాల్ ఖషోగి(59) హద్యోదంతంపై అగ్రరాజ్యం చర్యలు ప్రారంభించింది. హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు, మంత్రుల వీసాలు రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. వీరిలో సౌదీ నిఘావర్గాల సిబ్బంది, రాజాస్థానానికి, విదేశాంగ శాఖకు చెందిన వారు, ఇతర మంత్రులు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్, ప్రపంచంలోని మిత్రదేశాలతో సంప్రదింపుల అనంతరం ఆంక్షలు విధించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







