సౌదీ అధికారుల, మంత్రుల వీసాలు రద్దు!
- October 25, 2018
ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు, దివంగత జమాల్ ఖషోగి(59) హద్యోదంతంపై అగ్రరాజ్యం చర్యలు ప్రారంభించింది. హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు, మంత్రుల వీసాలు రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. వీరిలో సౌదీ నిఘావర్గాల సిబ్బంది, రాజాస్థానానికి, విదేశాంగ శాఖకు చెందిన వారు, ఇతర మంత్రులు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్, ప్రపంచంలోని మిత్రదేశాలతో సంప్రదింపుల అనంతరం ఆంక్షలు విధించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







