సౌదీ అధికారుల, మంత్రుల వీసాలు రద్దు!
- October 25, 2018
ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు, దివంగత జమాల్ ఖషోగి(59) హద్యోదంతంపై అగ్రరాజ్యం చర్యలు ప్రారంభించింది. హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు, మంత్రుల వీసాలు రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. వీరిలో సౌదీ నిఘావర్గాల సిబ్బంది, రాజాస్థానానికి, విదేశాంగ శాఖకు చెందిన వారు, ఇతర మంత్రులు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్, ప్రపంచంలోని మిత్రదేశాలతో సంప్రదింపుల అనంతరం ఆంక్షలు విధించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







