ఫేక్ న్యూస్ ప్రచారం: దయీష్ మిలిటెంట్కి 15 ఏళ్ళ జైలు
- October 25, 2018
అబుదాబీ ఫెడరల్ సుప్రీమ్ కోర్ట్, దయీష్కి చెందిన తీవ్రవాదికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ కూడా చేయనున్నారు. 45 ఏళ్ళ అరబ్ జాతీయుడు, దయీష్ మిలిటెంట్గా పనిచేస్తున్నాడు. యూఏఈ భద్రతకు నష్టం వాటిల్లేలా ఫేక్ న్యూస్ని, రూమర్స్ని ప్రచారం చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. అతని నుంచి పలు రకాలైన ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదిలా వుంటే మరో 27 ఏళ్ళ జీసీసీ పౌరుడికి మూడేళ్ళ జైలు శిక్ష, 500,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరు ఎమిరేటీ జాతీయులకి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కౌన్సిలింగ్ సెంటర్కి పంపారు. వీరికి టెర్రిరిస్ట్ థ్రెట్ అభియోగాలున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







