ఫేక్ న్యూస్ ప్రచారం: దయీష్ మిలిటెంట్కి 15 ఏళ్ళ జైలు
- October 25, 2018
అబుదాబీ ఫెడరల్ సుప్రీమ్ కోర్ట్, దయీష్కి చెందిన తీవ్రవాదికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ కూడా చేయనున్నారు. 45 ఏళ్ళ అరబ్ జాతీయుడు, దయీష్ మిలిటెంట్గా పనిచేస్తున్నాడు. యూఏఈ భద్రతకు నష్టం వాటిల్లేలా ఫేక్ న్యూస్ని, రూమర్స్ని ప్రచారం చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. అతని నుంచి పలు రకాలైన ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదిలా వుంటే మరో 27 ఏళ్ళ జీసీసీ పౌరుడికి మూడేళ్ళ జైలు శిక్ష, 500,000 దిర్హామ్ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరు ఎమిరేటీ జాతీయులకి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కౌన్సిలింగ్ సెంటర్కి పంపారు. వీరికి టెర్రిరిస్ట్ థ్రెట్ అభియోగాలున్నాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్