టర్కీ:నడుచుకుంటూ వెళుతున్న మహిళలను రోడ్డు మింగేసింది
- October 26, 2018
టర్కీ:టర్కీలోని దియార్బకీర్ ప్రాంతంలో గత బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను భూమి మింగేసింది. ఉన్నట్టుంది కాళ్ళ కింద భూమి కుంగిపోవటంతో వారు లోతుకు పడిపోయారు. అయితే స్థానికులు స్పందించి సహాయక చర్యలు అందించటంతో గాయాలతో బయటపడ్డారు. మహిళలను స్థానిక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సూజన్ బాలిక్, నర్స్ ఓజ్లీమ్ దుయ్మజ్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను టర్కీ సెక్యూరిటీ బలగాలు సోషల్మీడియా ద్వారా విడుదల చేసాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!