ఒమన్లో 377 మంది వలస కార్మికుల అరెస్ట్
- October 27, 2018
మస్కట్: శుక్రవారం ఉదయం 377 మంది వలస కార్మికుల్ని రువీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. రాయల్ ఒమన్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వీరిలో మహిళలు, పురుషులు వున్నారు. లేబర్ చట్టం అలాగే రెసిడెంట్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు రాయల్ ఒమన్ పోలీసులు. అరెస్టయినవారిపై సంబంధిత చట్టాల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!