ఒమన్లో 377 మంది వలస కార్మికుల అరెస్ట్
- October 27, 2018
మస్కట్: శుక్రవారం ఉదయం 377 మంది వలస కార్మికుల్ని రువీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. రాయల్ ఒమన్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వీరిలో మహిళలు, పురుషులు వున్నారు. లేబర్ చట్టం అలాగే రెసిడెంట్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు రాయల్ ఒమన్ పోలీసులు. అరెస్టయినవారిపై సంబంధిత చట్టాల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







