ఒమన్లో 377 మంది వలస కార్మికుల అరెస్ట్
- October 27, 2018
మస్కట్: శుక్రవారం ఉదయం 377 మంది వలస కార్మికుల్ని రువీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. రాయల్ ఒమన్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వీరిలో మహిళలు, పురుషులు వున్నారు. లేబర్ చట్టం అలాగే రెసిడెంట్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు రాయల్ ఒమన్ పోలీసులు. అరెస్టయినవారిపై సంబంధిత చట్టాల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









