అమెరికాలో యూదులపై కాల్పులు.. 11 మంది మృతి
- October 28, 2018
అమెరికాలోని పిట్స్బర్గ్లో శనివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూదుల ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. దుండగుడు సెమీఆటోమెటిక్ రైఫిల్తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితునిపై ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. కాల్పులు జరిపినపుడు 'యూదులందరూ చనిపోవాల్సిందే' అని నిందితుడు నినాదాలు చేశాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







