అమెరికాలో యూదులపై కాల్పులు.. 11 మంది మృతి
- October 28, 2018
అమెరికాలోని పిట్స్బర్గ్లో శనివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూదుల ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. దుండగుడు సెమీఆటోమెటిక్ రైఫిల్తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితునిపై ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. కాల్పులు జరిపినపుడు 'యూదులందరూ చనిపోవాల్సిందే' అని నిందితుడు నినాదాలు చేశాడు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









