సింధు నదీ లోయలో పడిన బస్సు
- October 29, 2018
కొహిస్తాన్: పాక్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఓ బస్సు ప్రమాదవశాత్తు సింధు నదీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతిచెందారు. ఆ ప్రమాదంలో ఓ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కూడా వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. పాక్లో రోడ్లు సరిగా లేనందున వల్ల ర్యాష్ డ్రైవింగే ప్రమాదాలకు కారణమని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









