సింధు నదీ లోయలో పడిన బస్సు
- October 29, 2018
కొహిస్తాన్: పాక్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఓ బస్సు ప్రమాదవశాత్తు సింధు నదీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతిచెందారు. ఆ ప్రమాదంలో ఓ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కూడా వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. పాక్లో రోడ్లు సరిగా లేనందున వల్ల ర్యాష్ డ్రైవింగే ప్రమాదాలకు కారణమని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







