గ్రూప్ ఫైట్: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు
- October 29, 2018
32 ఏళ్ళ నేపాలీ మహిళ హత్యకు గురయ్యింది. షార్జాలోని ఓ వర్కర్స్ అకామడేషన్లో తలెత్తిన ఘర్షణ ఈ హత్యకు దారి తీసింది. ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 12 అకామడేషన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురు మహిళా క్లీనర్స్ కూడా గాయపడ్డారు. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ నలుగురు మహిళల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. గాయపడ్డవారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. బాధ్యురాలైన క్లీనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







