2,600 కిలోలకు పైగా తేనె స్వాధీనం
- October 30, 2018
మస్కట్:2,670 కిలోల తేనె (హనీ)ను మస్కట్ మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తేనె తయారు చేస్తున్న, విక్రయిస్తున్న కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఈ తేనె బయట పడింది. రువిలోని ఓ ఇంటిలో దీన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 30 కిలోల బరువు తూగే 89 కంటెయినర్స్తోపాటు, 134 బాటిల్స్ని ఈ సందర్భంగా అధికారులు సీజ్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గ్రేటర్ ముట్రా, రువిలోని ఓ ఇంటిపై దాడి చేసి అక్రమంగా తయారు చేస్తున్న హనీని స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









