2,600 కిలోలకు పైగా తేనె స్వాధీనం
- October 30, 2018
మస్కట్:2,670 కిలోల తేనె (హనీ)ను మస్కట్ మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తేనె తయారు చేస్తున్న, విక్రయిస్తున్న కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఈ తేనె బయట పడింది. రువిలోని ఓ ఇంటిలో దీన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 30 కిలోల బరువు తూగే 89 కంటెయినర్స్తోపాటు, 134 బాటిల్స్ని ఈ సందర్భంగా అధికారులు సీజ్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గ్రేటర్ ముట్రా, రువిలోని ఓ ఇంటిపై దాడి చేసి అక్రమంగా తయారు చేస్తున్న హనీని స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







