బహ్రెయిన్:బాంబింగ్ సెల్ సభ్యులకు జైలు
- October 30, 2018
బహ్రెయిన్:బాంబింగ్ సెల్ సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఏడుగురికి న్యాయస్థానం 13 నుంచి 35 ఏళ్ళ వరకు జైలు శిక్షలు ఖరారు చేసింది. వీరికి 500 నుంచి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. వీరిలో ఐదుగురు పోలీస్ కస్టడీలో వుండగా, ఇద్దరు ఇరాన్లో వున్నారు. పోలీస్ పెట్రోల్స్ ఉపయోగించే రోడ్లపై నిందితులు బాంబులను ప్లాంట్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. పోలీస్ విచారణలో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ సందర్భంగా నిందితుల వద్ద నుంచి బాంబులు తయారు చేసేందుకు ఉపయోగించే వైట్ పౌడర్, నెయిల్స్, మెటల్ బాల్స్, పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







