ఇండియన్ నేవీ ప్రోగ్రామ్లో రాయల్ సెయిల్ యాచ్ట్
- October 30, 2018
ఒమన్:సుల్తాన్ కబూస్ బిన్ సైద్ రాయల్ డైరెక్టివ్స్ నేపథ్యంలో రాయల్ సెయిల్ యాచ్ట్ 'జినాత్ అల్ బిహార్', కొచ్చిన్ పోర్ట్కి తరలి వెళ్ళింది. ఇండియన్ ఓసియన్ నేవీ సెమినార్ (ఐఓఎన్ఎస్) 10వ వార్షికోత్సవ సెర్మనీ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో రాయల్ సెయిల్ యాచ్ట్ పాల్గొననుంది. నవంబర్ 13, 14 తేదీల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్కి సంబంధించిన 32 కోస్టల్ దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. మెరిటైమ్ కో-ఆపరేషన్పై ఈ ఈవెంట్లో చర్చలు జరుగుతాయి. సలాలాలో రాయల్ సెయిల్ యాచ్ట్ని 'జినాత్ అల్ బిహార్'ని 1988లో నిర్మించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







