క్యాన్సర్ వాకథాన్లో ఇండియన్ అంబాసిడర్
- October 30, 2018
మస్కట్: 8000 మందికి పైగా పౌరులు, రెసిడెంట్స్ యాన్యువల్ క్యాన్సర్ వాక్లో పాల్గొన్నారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్, క్యాన్సర్ పట్ల అవగాహన పెంచే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వరుసగా 15వ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కుర్రుమ్ నేషనల్ పార్క్ వద్ద అక్టోబర్ 30న జరిగిన ఈ కార్యక్రమంలో భారత అంబాసిడర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని, క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాకథాన్లో 8,500 మంది వరకూ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత రాయబారి మును మహావర్, ఎంబసీకి చెందిన పలువురు అధికారులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ నిర్వహించిన పింక్ రిబ్బన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, మస్కట్లోని పలు ప్రాంతాల్లోనూ జరిగింది. మాల్స్కి వచ్చే విజిటర్స్కి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







