37వ షార్జా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- October 31, 2018
షార్జా:37వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎస్ఐబిఎఫ్) బుధవారం ప్రారంభమయ్యింది. సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి, షార్జా రూలర్ భార్య, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఫ్యామిలీ ఎఫైర్స్ ఛెయిర్ పర్సన్ షేకా జవహర్ బింట్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షార్జా బుక్ అథారిటీ ఈ బుక్ ఫెయిర్ని 'టేల్ ఆఫ్ లెటర్స్' థీమ్తో నిర్వహిస్తోంది. నంబర్ 10 వరకు ఎక్స్పో సెంటర్ షార్జాలో ఈ ఫెయిర్ కొనసాగుతుంది. పలువురు షేక్లు, మినిస్టర్స్, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్, మీడియా ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!