విమానప్రయాణికుడి వద్ద బులెట్ల కలకలం
- November 01, 2018
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బులెట్లు లభించడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి రియాద్ వెళుతోన్న అలీబీన్ ఉస్మాన్ అనే ప్రయాణికుడి నుంచి CISF సిబ్బంది రెండు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అలీబీన్ ఉస్మాన్ గత కొంత కాలంగా రియాద్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇటీవలే మహబూబ్నగర్కు వచ్చిన ఉస్మాన్ తిరిగి ఈ రోజు రియాద్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అయితే.. ఉస్మాన్ లగేజ్ బ్యాగ్ చెక్చేసిన ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి 10.98 సైజ్లో ఉన్నరెండు లైవ్ బులెట్లు దొరికాయి. నిందితుడు ఉస్మాన్పై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







