సోనియా నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం
- November 01, 2018న్యూఢిల్లీ:ఈరోజు ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశమై చర్చిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు ఈరోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. సోనియా, ఏకే ఆంటోనీ, అహ్మద్పటేల్, అశోక్గెహ్లాట్, వీరప్ప మొయిలీ, గిరిజా వ్యాస్, షర్మిష్ఠముఖర్జీ, ఉత్తమ్, జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే పీసీసీల జాబితాను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ ఆ జాబితాను ఎన్నికల కమిటీకి అందజేసింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..