నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- November 02, 2018నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టులు
* ఎస్సై
* అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్
* కానిస్టేబుళ్లు
* డిప్యూటీ జైలర్
* వార్డర్ పోస్టులు
ఆన్లైన్ దరఖాస్తు
* నవంబర్ 5 నుంచి 24 వరకు
ఆన్లైన్లో slprb.ap.gov.in వెబ్సైట్లో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎస్సై పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నారు.
* పోలీస్ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం