దొంగతనం కేసులో 10 ఏళ్ళ తర్వాత దొరికిన మెయిడ్
- November 07, 2018స్పాన్సరర్ ఇంట్లో బంగారు ఆభరణాల్ని దొంగిలించిన ఓ మెయిడ్, పదేళ్ళ తర్వాత పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందుంచారు. యజమాని బెడ్రూమ్లోకి మెయిడ్ వెళ్ళి దొంగనతానికి పాల్పడటాన్ని యజమాని తనయుడు (11 ఏళ్ళు) చూశాడు. ఓ బ్యాగులో నగల్ని వుంచి, వాటిని బయటకు విసిరేసింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెయిడ్ రెసిడెన్సీ స్టేటస్ చెక్ చేసిన పోలీసులకు, ఆమె అబ్స్కాండింగ్లో వున్నట్లు తెలిసింది. ఆ దిశగా కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. షార్జా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!