దుబాయ్లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- November 08, 2018
దుబాయ్:ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు మూసివేయబడ్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని వినియోగించే వాహనదారులు తాత్కాలియంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది. ట్రాఫిక్ని అల్ అసాయెల్ స్ట్రీట్ వైపుగా మళ్ళించారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలీవార్డ్ వైపుకు ఈ మళ్ళింపు వుంటుంది. జబీల్లో బ్రిడ్జి స్ట్రక్చర్స్ ఇన్స్టాలేషన్స్ కోసం ఈ తాత్కాలిక మళ్ళింపు, రోడ్డు మూసివేత చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దుబాయ్ వాసులు ఈ మళ్ళింపుల్ని పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







