దుబాయ్లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- November 08, 2018
దుబాయ్:ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు మూసివేయబడ్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని వినియోగించే వాహనదారులు తాత్కాలియంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది. ట్రాఫిక్ని అల్ అసాయెల్ స్ట్రీట్ వైపుగా మళ్ళించారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలీవార్డ్ వైపుకు ఈ మళ్ళింపు వుంటుంది. జబీల్లో బ్రిడ్జి స్ట్రక్చర్స్ ఇన్స్టాలేషన్స్ కోసం ఈ తాత్కాలిక మళ్ళింపు, రోడ్డు మూసివేత చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దుబాయ్ వాసులు ఈ మళ్ళింపుల్ని పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







