ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్.. పొడిగింపు!
- November 10, 2018
రాస్ అల్ ఖైమః:ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్ గడువుని నవంబర్ 30 వరకు పొగిడిస్తున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1వ తేదీతో ఈ గడువు వాస్తవానికి ముగిసి వుండాలి. ఈ గడవుని నవంబర్ 30 వరకు పొగిడించారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండర్ మేజర్ జనరల్ అల్ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - స్ట్రేటజీ మరియు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన, పౌరుల పట్ల సానుకూలత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారుఏ అల్ నౌమి. 81 రోజుల క్రితం అతి వేగం కారణంగా టిక్కెట్స్ పొందినవారు, ఈ డిస్కౌంట్కి అర్హులని అల్ నౌమి పేర్కొన్నారు. మోటరిస్టులపై బర్డెన్ తగ్గించడం ద్వారా వారిలో ఆనందాన్ని కలిగించడమే తమ ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి