ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్.. పొడిగింపు!
- November 10, 2018
రాస్ అల్ ఖైమః:ట్రాఫిక్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్ గడువుని నవంబర్ 30 వరకు పొగిడిస్తున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1వ తేదీతో ఈ గడువు వాస్తవానికి ముగిసి వుండాలి. ఈ గడవుని నవంబర్ 30 వరకు పొగిడించారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండర్ మేజర్ జనరల్ అల్ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - స్ట్రేటజీ మరియు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన, పౌరుల పట్ల సానుకూలత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారుఏ అల్ నౌమి. 81 రోజుల క్రితం అతి వేగం కారణంగా టిక్కెట్స్ పొందినవారు, ఈ డిస్కౌంట్కి అర్హులని అల్ నౌమి పేర్కొన్నారు. మోటరిస్టులపై బర్డెన్ తగ్గించడం ద్వారా వారిలో ఆనందాన్ని కలిగించడమే తమ ఉద్దేశ్యమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







