గల్ఫ్ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
- November 10, 2018
గల్ఫ్ యాత్రకు పోయిన కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత వాసులు గల్ఫ్కు వెళ్లడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. గతంలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 106 కోట్లు గల్ఫ్ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. వందలాది మంది కార్మికులను రాష్ట్రానికి రప్పించామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!