పారిస్ పీస్ ఫోరంలో ట్రంప్ తో భేటీ అయిన వెంకయ్య
- November 11, 2018ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'పారిస్ పీస్ ఫోరమ్' ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఫ్రాన్స్, కెన్యా, టర్కీ దేశాల అధ్యక్షులు, జర్మనీ ఛాన్సెలర్ తదితరులను వెంకయ్య కలిశారు. అనంతరం పారిస్లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్తోపాటు వెంకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి