దుబాయ్ లో 'దీపావళి ధూమ్ ధామ్'
- November 11, 2018దుబాయ్:దీపావళి సంబరాలను 'దీపావళి ధూమ్ ధామ్' పేరిట దుబాయ్ లోని 'అల్ కూస్' లోని ‘Dulsco Arena' లో గల్ఫ్ ప్రవాసియ సంక్షేమ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, గల్ఫ్ కన్వీనర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో చేర్చిన 'తెలంగాణ గల్ఫ్ పాలసీ' ను గల్ఫ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి, TRS ప్రభుత్వం గల్ఫ్ సోదరులను ఆదుకోవడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సోదరులని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని రూపొందించిందని వివరించారు.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్ బిడ్డల క్షేమమే కాంగ్రెస్ ప్రధమ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆసమ్ ఈవెంట్స్ వారు మరియు ఎస్.వి రెడ్డి,సుమంత్ రెడ్డి మంద తగిన ఏర్పాట్లు చేసారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి