45 వేల గృహాలు మంజూరు తెలంగాణ ప్రభుత్వం
- December 21, 2015
తెలంగాణ రాష్ట్రానికి మరో 45 వేల గృహాలు మంజూరు చేస్తూ సోమవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. గృహనిర్మాణ పథకం కింద తెలంగాణకు 833 కోట్ల రూపాయలు సాయం చేసినట్టు పేర్కొంది. ఇప్పటివరకు 55 వేల 507 గృహాలు మంజూరు చేసినట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







