వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ: యూఏఈ నెంబర్ టూ
- November 11, 2018
వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ లిస్ట్లో యూఏఈకి రెండో స్థానం దక్కింది. ఫ్రాన్స్, ఇటలనీ, సింగపూర్, అమెరికా మరియు థాయ్లాండ్లను దాటి యూఏఈ ఈ ఘనతను దక్కించుకుంది. అతి తక్కువ క్రైమ్ రేట్ కారణంగా యూఏఈ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫండ్ (క్రైమ్ రేట్) రూపొందించిన వరల్డ్ రిస్క్ రిపోర్ట్ డేటాలో యూఏఈ సేఫెస్ట్ కంట్రీగా డిక్లేర్ అయ్యింది. 20 హాలిడే డెస్టినేషన్స్లో ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. యూఏఈ, సింగపూర్ ఎక్స్ట్రీమ్లీ సేఫెస్ట్ కంట్రీస్గా గౌరవం దక్కించుకున్నట్లు ఈ నివేదిక తేల్చింది. వరస్ట్ కేటగిరీలో సౌతాఫ్రికా, టర్కీ, థాయిలాండ్, ఇండియా, మెక్సికో వున్నాయి. హెల్త్ విభాగంలో యూఏఈ 'లో రిస్క్' కేటగిరీ దక్కించుకుంది. నేచురల్ డిజాస్టర్స్ విషయంలో యూఏఈ మూడవ సేఫెస్ట్ సిటీగా నిలిచింది. రిస్కీయెస్ట్ కంట్రీగా జపాన్ నిలిచింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







