వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ: యూఏఈ నెంబర్ టూ
- November 11, 2018
వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ లిస్ట్లో యూఏఈకి రెండో స్థానం దక్కింది. ఫ్రాన్స్, ఇటలనీ, సింగపూర్, అమెరికా మరియు థాయ్లాండ్లను దాటి యూఏఈ ఈ ఘనతను దక్కించుకుంది. అతి తక్కువ క్రైమ్ రేట్ కారణంగా యూఏఈ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫండ్ (క్రైమ్ రేట్) రూపొందించిన వరల్డ్ రిస్క్ రిపోర్ట్ డేటాలో యూఏఈ సేఫెస్ట్ కంట్రీగా డిక్లేర్ అయ్యింది. 20 హాలిడే డెస్టినేషన్స్లో ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. యూఏఈ, సింగపూర్ ఎక్స్ట్రీమ్లీ సేఫెస్ట్ కంట్రీస్గా గౌరవం దక్కించుకున్నట్లు ఈ నివేదిక తేల్చింది. వరస్ట్ కేటగిరీలో సౌతాఫ్రికా, టర్కీ, థాయిలాండ్, ఇండియా, మెక్సికో వున్నాయి. హెల్త్ విభాగంలో యూఏఈ 'లో రిస్క్' కేటగిరీ దక్కించుకుంది. నేచురల్ డిజాస్టర్స్ విషయంలో యూఏఈ మూడవ సేఫెస్ట్ సిటీగా నిలిచింది. రిస్కీయెస్ట్ కంట్రీగా జపాన్ నిలిచింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







